Header Banner

చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఘర్షణలు! కాల్పుల్లో ముగ్గురు మృతి!

  Thu Apr 24, 2025 13:14        India

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ భద్రతా బలగాలు భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టగా, మావోయిస్టులు మరియు కేంద్ర బలగాల మధ్య తీవ్రమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. కూంబింగ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, పరిసర గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ప్రగాఢ సానుభూతి! మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChhattisgarhTelanganaClash #MaoistsKilled #BorderViolence #SecurityForcesAction #IntenseGunfight #MaoistTerror #BorderTension #ChhattisgarhViolence